Tuesday, June 16, 2009

' వివాహ భోజనంబు ' ని తమిళంలో పాడితే గొంతు పచ్చి పుండు ...

విజయా వారి 'మాయాబజార్ ' లో 'వివాహ భోజనంబు ' పాటను తెలుగు వెర్షన్ లో మాధవపెద్ది సత్యం , తమిళ వెర్షన్ లో తిరుచ్చి లోకనాథన్ పాడేరు. ట్యూన్ రెండు భాషలలోనూ ఒకటే. సాహిత్యం కూడా అంత నోరు తిరగనంతదేం కాదు. ఐతే తమిళ గీతాన్ని పాడిన తిరుచ్చి లోకనాథన్ గారికి గొంతు పచ్చి పుండై రెండు మూడు రోజుల దాకా మాట్లాడలేని పరిస్థితి వచ్చిందట. మన మాధవపెద్ది సత్యం గారు మాత్రం ఆ తెలుగు వెర్షన్ పాటను తను చనిపోయే దాకా స్టేజ్ ప్రోగ్రాం లలో కూడా పాడుతూ వుండేవారు. రిఫరెన్స్ కోసం రెండు పాటలనీ చూడండి ఓసారి .

1 comment:

Unknown said...

your email id please

vedula.murty@gmail.com